సంఘమా జాగ్రత్త...!
ఏప్రిల్ 2 వ తారీఖున యెహోవా సాక్షులు, యేషువ మెస్సియా, జూడాయిజం మరియు పరలోకతల్లి అనే దుర్బోధ సంఘాల వారు పస్కా పండుగ నిర్వహిస్తున్నారు.. ఈ వంకతో క్రైస్తవులను వారి సంఘాలకు తీసుకుపోవాలని డోర్ టు డోర్ తిరిగారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతి క్రైస్తవుడిని కలిశారు. కరపత్రికలు ఇచ్చారు..
ఒక్కసారి ఆ సంఘాలలో అడుగుపెడితే రాత్రి పగలు వారిని వదలకుండా ఆ దుర్బోధ శాఖలో కలిపేసుకుంటారు. అందుకే సేవకుడా, యువనస్తుడా, సహోదరుడా, సహోదరి ఈ పోస్ట్ తప్పకుండా ప్రతి క్రైస్తవునికి షేర్ చెయ్యండి.
ఏదైనా ప్రమాదం జరగబోతుంటే అందరికీ షేర్ చేస్తాం కదా.. ఇది మన క్రైస్తవుల ఆత్మలకు ప్రమాదం. దయచేసి షేర్ చెయ్యండి... ఏ ఒక్క క్రైస్తవుడు ఈ దుష్టులు వేసే పస్కా వలలో చిక్కుకోకూడదు... ఆమెన్
#✝జీసస్ త్యాగాలు #🙏దేవాలయాల్లో గణపతి ఉత్సవం #✝Jesusస్టేటస్🎥 #⛪చర్చిలు✝ #📕యేసు వచనాలు✝