Telugu Mahila
501 views
17 hours ago
ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆత్మార్పణ చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్మారకం అమరావతిలో ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పొట్టి శ్రీరాములు గారి 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా 58 అడుగుల క్యాంస విగ్రహం రికార్డు స్థాయిలో నిర్మాణం పూర్తిచేసి సోమవారం ఆవిష్కరిస్తుంది. #PottiSreeramulu  #ChandrababuNaidu  #NaraLokesh  #Amaravati  #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్