నేడు అనంతపురం జిల్లా, తాడిపత్రి నియోజకవర్గంలో "జలధార - నీటి భద్రత" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.
30 ఏళ్ల క్రితమే చంద్రబాబు గారు అనేక నీటి సంరక్షణ చర్యలు చేపట్టారు. చంద్రబాబు గారు తెచ్చిన ఇంకుడు గుంతలు, నీరు-మీరు, నీరు-చెట్టు, తుంపర సేద్యం, సూక్ష్మ సేద్యం, చెక్ డ్యామ్ల నిర్మాణం ఎంతో మార్పు తీసుకువచ్చాయి.
దేశంలోనే మొదటి సారి ఇజ్రాయెలీ టెక్నాలజీని వ్యవసాయంతో అనుసంధానం చేసి, సీమ వ్యవసాయ ముఖచిత్రాన్నే చంద్రబాబు గారు మార్చేశారు.
#Jaladhara
#జలధార
#ChandrababuNaidu
#AndhraPradesh
#🎙చాట్రూమ్విద్యాభవన్🙏