Manakrishnatdp
551 views
ఏపీ ప్రభుత్వం చేపట్టిన రూఫ్‌టాప్‌ విద్యుత్‌ ప్రాజెక్టు కింద ప్రయోజనం పొందనున్న 27.59 లక్షల  బీసీలకు, 21 లక్షల మంది ఎస్టీ, ఎస్సీలకు కేంద్ర బడ్జెట్ కేటాయింపులతో భారీ ప్రయోజనం కలగనుంది. అలాగే 4 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు కూడా లబ్ది చేకూరుతుంది.  #UnionBudget2026 #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్