K.Balaraju Yadav
588 views
#🗓చరిత్రలో నేడు #📖ఎడ్యుకేషన్✍ 🌺 *చరిత్రలో ఈ రోజు ఫిబ్రవరి 15 న* 🌺 🌕 *జననాలు* 🌕 *1564*: ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో. *1739*: సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారాల ఆరాధ్య దైవం. *1827*: ప్రాట్ & విట్నీ స్థాపకుడు ఫ్రాంసిస్ ప్రాట్. *1921*: చరిత్రకారుడు, బీహార్‌కు చెందిన రచయిత రాధాకృష్ణ చౌదరి జననం. *1922*: బొమ్మగాని ధర్మబిక్షం, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ. (మ.2011) *1931*: ఫాదర్ పూదోట జోజయ్య యస్.జె, క్రైస్తవ గురువులు. కతోలిక రచయితలకు గొప్ప మార్గ దర్శకులు. *1944*: పొన్నాల లక్ష్మయ్య, 4 ముఖ్యమంత్రుల హయంలో రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు. 2014, మార్చి 11న తెలంగాణ పిసిసి తొలి అధ్యక్షులుగా నియమితులైనారు. *1944*: రావులపల్లి గుర్నాథరెడ్డి, 5సార్లు శాసనసభకు ఎన్నికయ్యాడు. *1949*: నామ్‌దేవ్ ధసల్ మరాఠీ కవి, రచయిత. దళిత్ పాంథర్స్ వ్యవస్థాపకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.2014) *1952* రాధా రెడ్డి, కూచిపూడి కళాకారులు, నాట్య గురువులు. *1956*: డెస్మండ్ హేన్స్, వెస్టీండీస్ మాజీ క్రికెటర్. *1961*: అంగర రామమోహన్, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ సభ్యుడు. *1982*: మీరా జాస్మిన్, సినిమా నటి, జాతీయ అవార్డు గ్రహీత. 💥 *మరణాలు* 💥 *1869*: ఉర్దూ కవి మీర్జా గాలిబ్ మరణం. *1948*: హిందీ కవయిత్రి సుభద్రాకుమారి చౌహాన్ మరణం.