*అనంతపురం జిల్లా*
*రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ గారు..*
*అనంతపురంలోని రాంనగర్ లో ఉన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఉదయం గౌరవ రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక,వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించిన ఇంచార్జి జిల్లా కలెక్టర్ మరియు సంయుక్త కలెక్టర్ సి.విష్ణు చరణ్ గారు..
#✌️నేటి నా స్టేటస్ #😇My Status #🙆 Feel Good Status #పయ్యావులకేష