sahasra
417 views
మార్కాపురం జిల్లా హామీ నెరవేర్చారు.. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తున్నారు. నేడు వెలిగొండ ప్రాజెక్టు సందర్శించి, ఫీడర్ కెనాల్‌ పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు గారు. గత ప్రభుత్వంలో వెలిగొండ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం అంటూ డ్రామాలు ఆడి, రైతులని మోసం చేసిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు గారు వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఆ ప్రాంత ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు సంకల్పించారు. ఈ నేపథ్యంలోనే రూ.456 కోట్లతో నిర్మించే ఫీడర్ కెనాల్ పనులకు చంద్రబాబు గారు ఈ రోజు శంకుస్థాపన చేస్తారు. #VeligondaProject #MarkapuramDistrict #ChandrababuNaidu #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్‌డేట్స్📢