𝐌𝐚𝐧𝐦𝐚𝐝𝐡𝐚
716 views
#📰ఈరోజు అప్‌డేట్స్ నరసన్నపేట: వంశధార కాలువకు గండి.. వృధాగా పోతున్న నీరు నరసన్నపేట మండల కేంద్రంలోని జమ్మూ కూడలి వద్ద ఉన్న ఎన్బిసి వంశధార కాలువకు ఆదివారం ఉదయం గండి పడినట్లు ఏఈ సిల్లా హరీష్ కుమార్ తెలిపారు. ఈ సమస్యను ఈఈ మురళీమోహన్ దృష్టికి తీసుకెళ్లగా, మరమ్మత్తులకు త్వరితగతిన చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఈ గండి కారణంగా కాలువలో నీటి సరఫరాకు ఇబ్బంది ఏర్పడింది.