Pathapatnam
672 views
శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ప్రణాళికాబద్ధంగా నేరపూరిత ఆలోచనతో రసాయనాలు కలిపి చేసిన నెయ్యిని వాడారు. పరీక్షల్లో కల్తీ అని తేలిన తర్వాత కూడా అదే నెయ్యి వినియోగించారు. ఇంత చేసినా వాళ్లలో ఇంకా ప్రాయశ్చిత్తం కలగడం లేదని టీటీడీ మాజీ ఈవో, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు.  #TirumalaLaddooKalteeNijam #JaganMahaPapamNijam #ShameOnYouJagan #AntiHinduJagan #StopHurtingHindus #FekuJagan #AndhraPradesh #🍫హ్యాపీ చాక్లెట్ డే😋