భవిష్యత్తు అయిన క్వాంటంకి చిరునామా కానుంది అమరావతి. భారతదేశ తొలి క్వాంటం ఎకో సిస్టం శంకుస్థాపన మహోత్సవం కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నేడు జరగనుంది.
#QuantumCapitalAmaravati
#QuantumValley
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
#🆕షేర్చాట్ అప్డేట్స్