S.HariBlr (Bangalore)
687 views
#😇My Status #భక్తి స్టేటస్ *భీష్మ పితామహుడు చెప్పిన పరమ సత్యం (శాంతి పర్వం)* *కోపంతో నిష్కారణంగా ఎదుటివారిని నిందించడం వల్ల కలిగే నష్టం ఎవరికో తెలుసా? మనకే!* *మహాభారతంలో భీష్ముడు చెప్పిన మాటల ప్రకారం:* *మనం కోపంతో ఒకరిపై అనవసరమైన నిందలు వేస్తే.. మన పుణ్యాలన్నీ నిందలు పడ్డవారి ఖాతాలోకి వెళ్లిపోతాయి.* *ఎవరైతే ఓర్పుతో ఆ నిందలను భరిస్తారో, వారి పాపాలు నిందించిన వారికి చుట్టుకుంటాయి.* *మనం చేసే దానాలు, పూజలు, యాగాలు.. వీటన్నింటి ఫలాలను యమధర్మరాజు గారు మన ఖాతా నుండి తీసేసి, మనం ఎవరినైతే నిందించామో వారి ఖాతాలో వేస్తారు.* *నీతి: మన కోపం మన సంపాదనను (పుణ్యాన్ని) హరిస్తుంది. అందుకే కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఉత్తమ లక్షణం. నిందలు వేయడం అంటే మన పుణ్యాన్ని ఎదుటివారికి ఉచితంగా ఇచ్చేయడమే!*