TNTUC
483 views
8 hours ago
2019 లో ఏర్పడిన జగన్ ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించేలా విధానాన్ని కావాలనే మార్చింది. వాటన్నింటినీ ఏపీఎస్‌బీసీఎల్‌ ద్వారా నిర్వహిస్తూ మద్యం వ్యాపారాన్ని గుత్తాధిపత్యంలోకి తీసుకుంది. రేట్లు పెంచి మరీ జనంతో చీప్ లిక్కర్ తాగించి వారి ప్రాణాలను పణంగా పెట్టింది. #LiquorScamByJagan #ScamsterJagan #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్