TNSF
506 views
4 hours ago
తిరుమల లడ్డూకు వినియోగించిన కల్తీ నెయ్యి వ్యవహారంలో బహిరంగంగా వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తాము సీబీఐ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామనిపిటిషనర్ కు కోర్టు గుర్తుచేసింది.  #YCPinsultsLordBalaji #AntiHinduJagan #TirumalaLaddooKalteeNijam #JaganMahaPapamNijam #PsychoFekuJagan #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్