Telugu Mahila
429 views
మతం అంటే మానవత్వం అన్నది మహనీయులు చెప్పిన మాట. మానవత్వం ఉన్నవాళ్ళే భక్తి విశ్వాసాలను గౌరవించగలుగుతారు. మానసిక పవిత్రత ఉన్నవాళ్లే దేవుడిని పవిత్రతను కాపాడగలుగుతారు. దేవుడి చిత్రపటాన్ని తాకే ముందు చెప్పులు తీసేసిన లోకేష్ కి, నిన్న మండలిలో దేవుడిని అవమానించిన జగన్ మనుషులకి ఎంత తేడా!? #NaraLokesh #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్