జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చింతకాని గ్రామ అటవీ ప్రాంతంలోని వాగులో వెయ్యేళ్ల నాటి పురాతన విష్ణుమూర్తి విగ్రహం లభ్యమైంది. అత్యంత కళాత్మకంగా ఉన్న ఈ విగ్రహాన్ని చూసేందుకు స్థానికులు పోటెత్తారు. చరిత్రకారులు దీనిని కాకతీయుల కాలం నాటిదిగా భావిస్తున్నారు. ఈ అరుదైన అపురూప శిల్పం ఆ ప్రాంత చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది #🕉️🙏 ఓం శ్రీ నమో నారాయణాయ 🕉️🙏 #ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః #🙏 ఓం నమో నారాయణ #namo narayana namo namaha #Namo Narayana