#journalist sai #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్
అన్నమయ్య: మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి.. చిన్నారిపై అత్యాచారం జరిగిందని నిర్ధారించిన వైద్యులు.. అత్యాచారం తర్వాత చిన్నారిని నీళ్ల డ్రమ్ములో ముంచి హత్య.. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నాం-డీఐజీ కోయ ప్రవీణ్