ఆంధ్రరాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు కఠిన దీక్ష చేసి, అశువులు బాసిన అమరజీవి, భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా వారు అందించిన నిరుపమాన సేవలను స్మరించుకుంటూ, జనసేన పార్టీ తరపున ఘన నివాళులు.
#PottiSreeramulu
# #I ♥ Andhra#👋విషెస్ స్టేటస్#🙏Thank you😊#🟥జనసేన#🖋️నేటి కవితల స్టేటస్