Kurupam
392 views
• పశ్చిమాసియా యుద్ధ ప్రాంతాల్లో చిక్కుకున్న రాష్ట్ర ప్రజల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు  • మంగళగిరిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొని, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ దంపతులు  • ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు గారికి కృతజ్ఞతలు.. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు • వైసీపీ హయాంలో రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులను సర్వనాశనం చేశారు, టీడీపీ హయాంలోనే రాయలసీమకు జలకళ వచ్చింది .. ఆర్ అండ్ బీ మంత్రి బీసీ జనార్ధన రెడ్డి  • రాబోయే కాలంలో ఆ 11 సీట్లు కనుమరుగయ్యేలా తీర్పు ఇవ్వాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు.. పాలకొల్లులో రూ.4.29 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. https://bitly.cx/KU1AB #TeluguDesamEpaper  #ChaitanyaRathamEPaper #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్