PUNUKOLLU
536 views
1 days ago
• ఏప్రిల్ 14న దేశంలోనే తొలి ఓపెన్ క్వాంటం కంప్యూటర్ రాజధాని అమరావతిలో ప్రారంభం..హార్డ్ వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టం రౌండ్ టేబుల్ సదస్సులో వెల్లడించిన సీఎం చంద్రబాబు • మెరుగైన ప్రజారోగ్యం కోసం గ్రామ సభలు, హెల్త్ క్యాంపులు. ప్రతీ నెల 4వ శనివారం స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్.. సంజీవని ప్రాజెక్టుపై సమీక్షలో అధికారులతో సీఎం చంద్రబాబు • చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు నెలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్తు. యువగళం పాదయాత్రలో యువనేత నారా లోకేష్ ఇచ్చిన మరో హామీని నెరవేర్చిన కూటమి ప్రభుత్వం • 5 జాతీయ అవార్డులను గెలుచుకున్న ఏపీ పంచాయతీరాజ్ శాఖ. పంచాయతీరాజ్ శాఖ సిబ్బందిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని అభినందించిన సీఎం చంద్రబాబు • నెల్లూరు జిల్లా వింజమూరులో" పేదల సేవలో "కార్యక్రమం లో, ఒంటిమిట్టలో భగవంతుని సేవలో నేడు పాల్గొననున్న సీఎం చంద్రబాబు నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. https://bitly.cx/oR4LQ #JAI AMRAVATI PUNUKOLLU #TeluguDesamEpaper #ChaitanyaRathamEPaper