Sąíkűmąŕ $@i
749 views
*నాడు నీరుగార్చి.. నేడు నిగ్గుతేల్చి..* * కాకినాడకు చెందిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్యచేసి మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేసిన కేసు విచారణను వైకాపా హయాంలో పోలీసులు ఉద్దేశపూర్వకంగానే నీరుగార్చారు. #news #sharechat