*నాకు గుజరాత్ లోనే కాదు భారతదేశ0 చాలా రాష్ట్రాలలో ప్రతినిత్యం వైద్యం పేరున జరుగుతున్న ప్రక్రియ ఇది, ఆ మధ్య కాలం లో 7'సెవెన్ హిల్స్ ఆసుపత్రి విశాఖపట్నం లో హైయర్ అధారిటీ వాళ్లే స్వయంగా పేషెంట్లల కిడ్నీలను పేషెంట్లు నుంచి తొలగించి శ్రీలంక ఇతర దేశాలకు ఏజెంట్ల ద్వారా పంపించేవారు చాలా పెద్ద స్కామ్ అది... కానీ కొద్ది రోజులలో ఆ వార్త ను జనాలు మరిచిపోయారు తిరిగి ఆసుపత్రి ఇదే ప్రాంతంలో చక చక వ్యాపారాని ప్రతినిత్యం అభివృద్ధి పథంలో నడుస్తున్నది... వీటన్నిటికీ మూలకారణం డబ్బు చదువుని ఆ తర్వాత ఉద్యోగాన్ని డబ్బులతో లంచాలతో మనం జీవితాన్ని కొనసాగిస్తున్నాం దరిదాపు 60 నుంచి 70 శాతం భారతీయులలో ఇదే పరంపర ప్రతినిత్యం జరుగుతూనే ఉంది ఏమైనా అంటే మేము పూజలు చేస్తాం ఆ గుడికి వెళ్తాం ఈ గుడికెళ్తాం, ఇందులో మునుగుతాం అందులో తేలుతాం , మహమ్మదీయులు అయితే నేను నమాజ్ చేస్తాం మక్కాకు వెళ్తాం అనివాళ్లు చెబుతారు... ప్రతి ఒక్కరూ తమని తాము శాంతంగా ప్రశ్నించుకుంటే తప్పు మన చుట్టూ మనతోనే ఉంటుందని నాకనిపిస్తుంది మార్పు అనేది అందరిలో రావాలి లేదంటే పూజలు పునస్కారాలు నమాజులు ప్రేయర్స్ శుద్ధ దండగ డబ్బులు బొక్క అని నా ఉద్దేశం... ✍️🇮🇳🙌🙏
* #👋నమస్కారం #💗నా మనస్సు లోని మాట #🌄శీతాకాలపు శుభోదయం #🤲🏻అల్లా హే అల్లా🕋 #✝జీసస్