*రైలు కిందపడి ముగ్గురు కుటుంబ సభ్యుల ఆత్మహత్య*
* హైదరాబాద్: చర్లపల్లి- ఘట్కేసర్ రైల్వేస్టేషన్ల మధ్య రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను బోడుప్పల్కు చెందిన సురేందర్రెడ్డి, విజయ, చేతనరెడ్డిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. రైల్వే పోలీసులు ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
#news #sharechat