#🗞️అక్టోబర్ 28th అప్డేట్స్💬
15 ఏళ్ళ బాలికపై సామూహిక అత్యాచారం!
AP: ఎన్టీఆర్ జిల్లాలోని చందర్లపాడు మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. 15 ఏళ్ల బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. చిన్న పిల్లలతో ఆడుకుంటున్న బాలికకు నలుగురు వ్యక్తులు జామకాయల ఆశ చూపి ఓ ఇంట్లోకి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దీంతో బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జామకాయల్లో మత్తు మందు కలిపి అత్యాచారం చేసినట్లు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ ధర్మరాజు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. #🆕షేర్చాట్ అప్డేట్స్#🆕Current అప్డేట్స్📢#🗞️అక్టోబర్ 27th అప్డేట్స్💬