Anjali
530 views
18 days ago
#🗞️డిసెంబర్ 2nd ముఖ్యాంశాలు💬 #📽ట్రెండింగ్ వీడియోస్📱 మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలోని పార్లమెంట్ భవనం వద్దకు చేరుకున్నారు..కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్ తో సమావేశమై ఏపీలో మొంథా తుపాను నష్టంపై వివరించనున్నారు.. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh