నా💝అమ్మే👩‍👦నా కనిపించే 🙏దైవం💝
21K views
10PMకు బయల్దేరిన బస్సు.. 3.30AMకు యాక్సిడెంట్ AP: నిన్న 10PMకు హైదరాబాద్ నుంచి బయల్దేరిన బస్సు తెల్లవారుజామున 3.30AM ప్రాంతంలో కర్నూలు సమీపంలోని చిన్నటేకూరు వద్ద ప్రమాదానికి గురైంది. తెలంగాణ సరిహద్దులోని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద 2.14AMకు బస్సు క్రాస్ అయినట్లు రికార్డ్ అయింది. అనంతరం కర్నూలులో కాసేపు ఆగి బయల్దేరింది. అక్కడి నుంచి వెళ్లిన 15 నిమిషాలకే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో 20 మంది మరణించినట్లు తెలుస్తోంది. #😭ఘోర ప్రమాదం దగ్ధమైన బస్సు..పలువురు ప్రయాణికులు మృతి

More like this