m.krishnareddy
218.1K views
మరణంలోనూ వీడని అక్కాచెల్లెళ్ల బంధం TG: బతికి ఉన్నప్పుడే కాదు.. చావులోనూ ఒక్కటిగా నిలిచి మృత్యువును ముద్దాడారు ముగ్గురు అక్కాచెల్లెళ్లు. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో తాండూరులోని గాంధీనగర్కు చెందిన ఎల్లయ్య గౌడ్ కుమార్తెలు అనూష, సాయిప్రియ, నందిని ఓకేసారి దుర్మరణం పాలయ్యారు. తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ బోరున విలపిస్తున్నారు. ముగ్గుర కుమార్తెలు బీటెక్ విద్యార్థులే.. ఈ నెల 15నే పెద్ద కుమార్తెకి వివాహం జరిగింది. #🆕Current అప్‌డేట్స్📢 #🗞️నవంబర్ 3rd ముఖ్యాంశాలు💬 #😭బస్సులోకి దూసుకెళ్లిన టిప్పర్..21కి చేరిన మృతుల సంఖ్య