sahasra
407 views
1 days ago
పరీక్ష ఫలితాలు రాగానే కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాలు వార్తా పత్రికల్లో తమ విద్యార్థుల ఫొటోలతో ప్రకటలు ఇవ్వడమే చూసాం. ఎవరైనా ప్రభుత్వ బడిలో చదివి, మంచి మార్కులు తెచ్చుకున్నా వారి ఫోటోలు ఎక్కడా కనపడేవి కావు. అలాంటిది ఈరోజు మొదటిసారిగా టెన్త్ ఫలితాలతో కూటమి ప్రభుత్వం యాడ్ ఇచ్చింది. అది కూడా ఒక్క రాజకీయ నాయకుడి ఫోటో లేకుండా! #APstudentsShineBright #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱