జగన్ దుర్మార్గం.. ఏకంగా 14 లక్షల ఎకరాల పట్టా భూములు 22-Aలో..!
గత ప్రభుత్వంలో 14 లక్షల ఎకరాల పట్టా భూములను 22-Aలో పెట్టారని గుర్తించాం. 22-Aపై కలెక్టర్ అధికారాలను వికేంద్రీకరిస్తున్నాం. జేసీలు, ఆర్డీవోలకు కొన్ని అధికారాలు బదలాయించాలని నిర్ణయించాం. వెబ్ల్యాండ్లో ఉన్న తప్పులను సుమోటోగా సరిదిద్దేలా ఆర్డీవోలు, తహశీల్దారులకు అధికారం ఇస్తాం.
ఇప్పటికే 13.59 లక్షల ఎకరాల భూమి ఫ్రీహోల్డ్ కింద ఉంది. ఇందులో అర్హత కలిగిన 9.25 లక్షల ఎకరాల భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తాం. నిలుపుదల ఉత్తర్వులను ఎత్తివేస్తున్నాం.
#PattadarPassbooks
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕షేర్చాట్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢