సుధా కృష్ణా
712 views
8 days ago
#మన ఆధ్యాత్మికత పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ప్రధాన మూల మంత్రం (ద్వాదశాక్షరి మంత్రం): "ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః". ఈ మంత్రాన్ని నిత్యం స్మరించడం వల్ల దుష్టశక్తులు తొలగిపోయి, కర్మలు నశించి, భక్తి ప్రపత్తులు పెరుగుతాయని నమ్ముతారు..