Eenadu
487 views
4 days ago
దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ, ఓపెన్-యాక్సెస్ క్వాంటం కంప్యూటర్లను రేపు అమరావతిలో ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి విజనరీ నాయకత్వంలో, డైనమిక్ లీడర్ గారి చొరవతో ఆంధ్రప్రదేశ్ సాంకేతిక రంగంలో అగ్రగామిగా నిలుస్తోంది. దేశ క్వాంటం భవిష్యత్తుకు ఏపీ నాయకత్వం వహించబోతున్న ఈ చారిత్రాత్మక ఘట్టం రేపు ఆవిష్కృతమవుతుంది. ​ #🟨నారా చంద్రబాబు నాయుడు