ధైర్యానికి ప్రతీక, నిజాయితీకి మారుపేరు, ప్రజాసేవకు చిరస్మరణీయ చిహ్నంగా నిలిచిన గొప్పనాయకుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. బ్రిటీష్ పాలకుల అణచివేతకు భయపడకుండా, వారి తుపాకులకు తన ఛాతిని ఎదురొడ్డి నిలిచిన ధీరుడు ఆయన. ప్రజల హక్కుల కోసం, సమాజ అభ్యున్నతి కోసం ఆయన నడిచిన మార్గం నేటి తరాలకు స్ఫూర్తి దాయకం. నేడు టంగుటూరి ప్రకాశం పంతులుగారి వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులు..
#వైసీపీ #ఆంద్రప్రదేశ్ #YSRCP #kurnool #YEMMIGANUR #yerrakotarajeevreddy
#పొణకలదిన్నేగ్రామం
#🌹🙏🌹