రాష్ట్రపతి సంతకం తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో 2024 జూన్ 2 నుంచి అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హోదా దక్కింది. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేర్చడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఏపీ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతోంది తెలుగుదేశం.
#AmaravatiGazette
#HistoricAmaravatiResolution
#APThanksIndia
#APThanksModiJi
#Amaravati
#ChandrababuNaidu
#AndhraPradesh
#💪పాజిటీవ్ స్టోరీస్ #🆕Current అప్డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱