చంద్రబాబుగారి ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా భూగర్భ జలాలు గత ఏడాది కంటే ఇప్పుడు 25 టీఎంసీలు ఎక్కువగా పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జల మట్టం 3 మీటర్లు కంటే తక్కువకు తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం నీటి సంరక్షణ చర్యలు చేపట్టింది. #Jaladhara#జలధార#ChandrababuNaidu
#📽ట్రెండింగ్ వీడియోస్📱