Ravi Talluri
1.9K views
9 days ago
*#అండమాన్ సమీపంలోని #జరావా ట్రైబ్స్ ఎవరైనా వారి #భూభాగం వైపు వస్తే #విషపు బాణాలతో దాడి చేసి #చంపేసేవారు అలాంటి జరావా ట్రైబ్స్ కి 1999లో #మెసేల్స్ అనే అనే వ్యాధి వ్యాపించి #వైద్యం లేక చాలామంది #చనిపోయారు. వారికి భయపడి ఒక్క #వైద్యుడు కూడా వాళ్లకు వైద్యం చేయడానికి ముందుకు రాలేదు అలాంటి సమయంలో ఒక #వైద్యుడు ముందుకు వచ్చాడు ఆయనే #రతన్ చంద్ర గారు తన ప్రాణాలకు #ప్రమాదం తెలిసిన కూడా వారికి #వైద్యం చేయడానికి ఆ #దీవికి వెళ్లారు. మొదట #వేటకు వెళ్లి గాయపడిన ఒక వ్యక్తికి వైద్యం చేసి #మందు రాశారు మరుసటి రోజుకు ఆ గాయం #మెరుగుపడింది*. *అక్కడనుండి గిరిజనులు ఆయన్ని #నమ్మడం మొదలుపెట్టారు*. *అలా వారికి దగ్గరయ్యి ఎంతోమందికి వైద్యం చేసి ప్రాణాంతకమైన #మెసేల్స్ వ్యాధికి చికిత్స చేసి #జరావా జాతి #అంతరించిపోకుండా కాపాడారు. తన #ప్రాణాలను సైతం లెక్కచేయకుండా #రిమోట్ ఏరియా కి వెళ్లి వైద్యం చేసి ఒక #జాతి మొత్తాన్ని కాపాడిన డాక్టర్ రతన్ చంద్ర గారికి #భారత ప్రభుత్వం 2023లో #పదశ్రీ అవార్డును బహూకరించి గౌరవించింది.* #మన సంప్రదాయాలు సమాచారం