sahasra
489 views
20 hours ago
• కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేతులమీదుగా ఎకనమిక్ టైమ్స్ "బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ 2025" అవార్డును అందుకున్న సీఎం చంద్రబాబు • ప్రస్తుతం అమరావతి పూలింగ్ లో భూములిస్తున్న వారికి మే 1 నుంచి కౌలు నిధుల జమ ..పురపాలక మంత్రి పొంగూరు నారాయణ • పట్టణ ప్రణాళిక, సుస్థిర అభివృద్ధిపై అధ్యయనం కోసం శనివారం కూడా కొనసాగిన ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటన • కూటమి ప్రభుత్వం రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తుంటే, వాస్తవాలను వక్రీకరించి అబద్దాలను ప్రచారం చేస్తోంది వైసీపీ ..వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు • బీసీలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం, సీఎం చంద్రబాబు గుండెచప్పుడు బీసీలు.. చేనేత ,జౌళి శాఖ మంత్రి ఎస్ . సవిత నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. https://bitly.cx/FCMO #🆕Current అప్‌డేట్స్📢 #TeluguDesamEpaper #ChaitanyaRathamEPaper