ఇన్ఫోసిస్ శాశ్వత కార్యాలయ నిర్మాణంతో దేశంలో మరో ఐటీ నగరంగా విశాఖ ఆవిర్భవించనుంది. 10,000 సీటర్ల క్యాంపస్ ఏర్పాటు చేయాలని ఇన్ఫోసిస్కు ప్రభుత్వం సూచించింది. అంతేకాదు 2029, జనవరి నాటికి ప్రాజెక్టు ఫేజ్-1 పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
#InfosysComesToAP
#📽ట్రెండింగ్ వీడియోస్📱