Ramesh Devanapalli
578 views
1 days ago
#💪పాజిటీవ్ స్టోరీస్ అత్తను హతమార్చిన కోడలు: 24 గంటల్లో మిస్టరీ ఛేదించిన గాంధారి పోలీసులు! sp_kamareddy కామారెడ్డి జిల్లా సీతాయిపల్లిలో వృద్ధురాలి హత్య కేసు వీడింది. డబ్బుల కోసం అత్తను చంపి అమాయకురాలిగా నటించిన కోడలు అరెస్ట్. 1.5 తులాల బంగారం స్వాధీనం. కేసును అత్యంత వేగంగా ఛేదించిన గాంధారి పోలీస్ టీమ్ను జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర ఐపిఎస్ గారు అభినందించారు.