Babai Fans
505 views
1 days ago
#ReNewComesToAP యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, మరో రోజు.. మరో ప్రాజెక్ట్.. మరో శంకుస్థాపన.. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రీన్యూ ఎనర్జీ గ్లోబల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. రాంబిల్లిలో రూ.5,400 కోట్ల పెట్టుబడితో రీన్యూ ఎనర్జీ గ్లోబల్ ప్రాజెక్ట్. 6 గిగావాట్లకు పైగా ఉత్పత్తి సామర్థ్యంతో క్లీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు. సుమారు 2,100 మందికి ఉపాధి కల్పించేలా ఎనర్జీ ప్లాంట్....., #viral #viralpost #explore #sharechat #trending #🔴నేటి నుంచి మహా ధర్నా..!!