🌿🥀 LAKSHMI SRI EDITS🥀🌿 ✍️
575 views
15 hours ago
చెట్టులో కోయరు, కిందపడితేనే ఏరుకుంటారు ఎందుకు ? తెలుసుకోండి ఫ్రెండ్స్ నారదమహర్షి పారిజాతపుష్పాన్నీ తెచ్చి రూక్ష్మిని దేవికి ఇస్తారు. ఇది తెలుసుకున్న సత్యభామ అలుగుతుంది. సత్యభామ అలక తీర్చడానికి శ్రీకృష్ణుడు దేవలోకం నుండి ఈ చెట్టును తీసుకుని వచ్చి సత్యభామ పెరట్లో నాటుతారు. పారిజాత వృక్షము దేవతల వృక్షము కనుక ఆ వృక్షము నుండి వచ్చే పువ్వులు భూమిని తాకకపోతే భూమికి సంబంధించినది కాదు, భూమిని తాకిన తర్వాతనే భూమికి చెందిందిగా భావిస్తారు. మన కర్మ భూమిపై పూజాకార్యక్రమాలు చేసే స్థితి ఆపువ్వుకు రావాలంటే ఆపువ్వు భూమిని తాకితేనే వస్తుంది. ఆ కారణంచే పూజాకార్యక్రమాలు చేయడానికి చెట్టుకు ఉన్నప్పుడు కోయకుండా నేలవారిన తరువాతనే ఏరుకుని పూజలకు ఉపయోగిస్తారు. . . . #GoodInformation #good information