మహాలక్ష్మీ జ్యోతిషాలయం
738 views
1 days ago
#🛕శివాలయ దర్శనం వల్ల ఈరోజు ఈ భారత దేశంలో దేవాలయాలన్నీ ఇంత వైభవంగా వెలిగిపోతున్నాయో..ఎవరు ఈ భారతదేశం మొత్తం కేవలం 23 సంవత్సరాల వయసులో ప్రారంభించి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మూడుసార్లు పాదయాత్ర చేశారు... ఎవరు ఈ దేశంలో జన్మించి భగవంతుడికి భక్తుడికి మధ్య ఒక అనుసంధానమైన శ్రీ చక్రస్థాపన ఏర్పాటు చేశారు... ఈరోజు మనం నిత్యం పూజ గదిలో చదువుకునే స్తోత్రాలు ప్రతిదీ కూడా రచించి 32 ఏళ్లకే కాశ్మీర శారదాపీఠాన్ని అధిరోహించి బ్రతికుండగా కైలాసం వెళ్లి నాలుగు స్పటిక లింగాలు తెరిచి భారతదేశ నాలుగు పక్కల మతాలు స్థాపించి భిన్నత్వంలో ఏకత్వం అని భారతదేశాన్ని చాటి చెప్పారో శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య జయంతి సందర్భంగా మహోన్నతంగా స్మరిస్తోంది తెలుగు వీర సంస్థానం ట్రస్ట్..💐💐💐*