YSR Congress Party- YSRCP
668 views
10 days ago
AI indicator
రాజమ‌హేంద్ర‌వ‌రంలో కల్తీ పాలు తాగి 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఇప్పటివరకు సీఎం చంద్రబాబు సహా రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలను పరామర్శించలేదు. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, ఆరోగ్య శాఖ మంత్రి కూడా బాధితులను కలవలేదు. ఇదే ఘ‌ట‌న‌లో చికిత్స పొందుతున్న చిన్నారి రుహానియా పూర్తిగా కోలుకోలేదు. మొదట పెద్ద పెద్ద హామీలు ఇచ్చిన అధికారులు తర్వాత డిశ్చార్జ్‌ చేయాలని ఒత్తిడి చేయడం దురదృష్టకరం. -మార్గాని భరత్ గారు, వైయస్ఆర్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి #🗞పాలిటిక్స్ టుడే