పులివెందుల పర్యటనలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల సమస్యలు విని అండగా ఉంటానని భరోసా ఇచ్చిన వైయస్ జగన్. కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, టీడీపీ వాళ్లు అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు జగన్ గారికి ఫిర్యాదు చేశారు. పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పన వైఎస్ఆర్ సీపీ అధినేత మాజీ సీఎం శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు 🔥✊
#YSJaganInPulivendula #YSJagan #YSRCongressParty #YSRCPSOCIALMEDIA
#💪పాజిటీవ్ స్టోరీస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్డేట్స్📢 #🔊తెలుగు చాట్రూమ్😍 #🌊మన కోస్తాంధ్ర