Singanamala
428 views
15 hours ago
• కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్రంలో లేబర్ అడ్డాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు  • కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు లో ఎల్‌వీ ప్రసాద్ ఐ కేర్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు  • గుంటూరు పార్లమెంట్ నేతల ఆత్మీయ విందు సమావేశంలో హాజరైన విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్  • ఏపీ రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణ పనులను ప్రారంభించిన హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ  • పేదలకు ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు అందిస్తున్నాం. రూ.30తో ప్రారంభమైన పెన్షన్‌ను రూ.4000కు పెంచిన ఘనత చంద్రబాబు గారిదే. మచిలీపట్నంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర  నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. https://bitly.cx/0TDSr #TeluguDesamEpaper  #ChaitanyaRathamEPaper #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్