🔥 వడదెబ్బతో మరణిస్తే ₹4 లక్షల పరిహారం
తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వడదెబ్బ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు SDRF ద్వారా ₹4 లక్షల వరకు పరిహారం అందుతుంది.
📄 తప్పనిసరి పత్రాలు:
• పోస్టుమార్టం రిపోర్ట్
• FIR & పోలీస్ రిపోర్ట్
• డెత్ సర్టిఫికేట్
• ఆధార్ & బ్యాంక్ వివరాలు
📢 ఈ సమాచారాన్ని ఇతరులకు కూడా షేర్ చేయండి
#😁Hello🙋♂️ #🤝Have a Good Day🤩 #🤝All the best #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼 #📖బిజినెస్