Kotha Srinivas Reddy
365 views
1 days ago
🔥 వడదెబ్బతో మరణిస్తే ₹4 లక్షల పరిహారం తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వడదెబ్బ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు SDRF ద్వారా ₹4 లక్షల వరకు పరిహారం అందుతుంది. 📄 తప్పనిసరి పత్రాలు: • పోస్టుమార్టం రిపోర్ట్ • FIR & పోలీస్ రిపోర్ట్ • డెత్ సర్టిఫికేట్ • ఆధార్ & బ్యాంక్ వివరాలు 📢 ఈ సమాచారాన్ని ఇతరులకు కూడా షేర్ చేయండి #😁Hello🙋‍♂️ #🤝Have a Good Day🤩 #🤝All the best #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼 #📖బిజినెస్