AnantapurUrban
517 views
3 hours ago
మరి కొద్ది రోజుల్లో జరగబోయే స్థానిక ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందడానికి కడప వైసీపీ నేతలు పెద్ద కుట్ర ప్లాన్ చేసారు. ముందస్తు వ్యూహంతో  అల్మాస్‌పేట సర్కిల్‌కు పేరు పెట్టే విషయంపై  తప్పుడు ప్రచారం చేసారు. ఆ తర్వాత వైసీపీ నేత  అంజాద్ బాషా తన అనుచరులను రంగంలోకి దింపి రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడేలా రాళ్ళ దాడులు చేయించాడు. ఘటనకు కారణమైన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.  #YcpCriminalPolitics  #PsychoFekuJagan #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్