జూలై 3 రాయలసీమ ప్రజల దశాబ్దాల కల సాకారమయ్యే రోజు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రూ.16,350 కోట్ల పెట్టుబడితో, సంవత్సరానికి 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో కడప స్టీల్ ప్లాంటుకు శంకుస్థాపన జరగనుంది.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#షేర్ చాట్ బజార్👍