#🗓చరిత్రలో నేడు #📖ఎడ్యుకేషన్✍
🌺 *చరిత్రలో ఈ రోజు ఏప్రిల్ 21 న* 🌺
🌊 *సంఘటనలు* 🌊
*1526* : మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీని బాబరు ఓడించాడు.
*1997*: భారత ప్రధానమంత్రిగా ఐ.కె.గుజ్రాల్ నియమితుడైనాడు.
🌕 *జననాలు* 🌕
*1891* : భారతీయ రిజర్వ్ బ్యాంక్ రెండవ గవర్నర్ జేమ్స్ బ్రైడ్ టేలర్ జననం (మ. 1943).
*1939*: భాను ప్రకాష్, తెలుగునాట నాటక వికాసానికి దోహదం చేసిన కళాకారుడు, చలనచిత్ర నటుడు. (మ.2009)
*1945* : భారతదేశానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు వెంకట రాఘవన్ జననం.
💥 *మరణాలు* 💥
*1900* : మహారాజా రాణా విక్రమత్జీ ఖిమోజీరాజ్ సాహిబ్, జేత్వా రాజపుత్రుల రాజవంశానికి చెందిన పోర్బందర్ సంస్థానానికి పాలకుడు.
*1910*: మార్క్ ట్వేయిన్, అమెరికన్ రచయిత, మానవతావాది. (జ.1835)
*1938*: ముహమ్మద్ ఇక్బాల్, ఉర్దూ, పారశీ భాషలలో కవి. (జ.1877).
*2000*: నిగార్ సుల్తానా, భారతీయ సినిమా నటి. (జ.1932)
*2013*: శకుంతలా దేవి, గణిత, ఖగోళ, జ్యోతిష్య శాస్త్రవేత్త. (జ.1929)
*2013*: అంబటి బ్రాహ్మణయ్య, రాజకీయవేత్త. (జ.1940)
*2022*: దేవులపల్లి ప్రభాకరరావు, రచయిత, జర్నలిస్టు.తెలంగాణ అధికార భాషా సంఘం మాజీ చైర్మన్.(జ.1938)
*2023*: రవ్వా శ్రీహరి, ఆధునిక తెలుగు నిఘంటుకర్త, వ్యాకరణవేత్త, ఆచార్యుడు (జ. 1943)
🪴 *పండుగలు , జాతీయ దినాలు* 🪴
*జాతీయ పౌర సేవల దినోత్సవం*