KP@KALIPRASAD
566 views
4 days ago
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 87.84 లక్షల నగదుతో కస్టోడియన్ పరార్ కొన్నేళ్లుగా ATM లలో నగదు పెడుతున్న కారంపూడి మండలం పేటసన్నేగండ్లకు చెందిన మామిడి నరేష్ సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్ లిమిటెడ్లో నాలుగేళ్లుగా పనిచేస్తున్న నరేష్ పిడుగురాళ్ల చుట్టుపక్కల ఏటీఎంలలో నగదు డిపాజిట్ పనిచేసే నరేష్ రెండు రోజుల క్రితం అయిదు ఏటీఎంలలో రూ.48 లక్షలు డిపాజిట్ చేసిన నరేష్ ముందస్తు ప్రణాళిక ప్రకారం ఏటీఎంలకు లాక్ చేయకుండా వెళ్లిపోయిన నరేష్ . అనంతరం వచ్చి అయిదు ఏటీఎంలలో ఉన్న రూ.87.84 లక్షలు చోరీ నగదు చోరీ చేసి అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయిన నరేష్ నరేష్ పై అనుమానం వచ్చిన అతనితో పాటూ పనిచేసే మరో కస్టోడియన్ చిన కరుణాకర రావు విషయాన్ని బ్యాంకు ఉన్నతాధికారులకు తెలిపిన కరునాకరావు ఏటీఎంలు పరిశీలించి రూ.87.84 లక్షలు ఎత్తుకెళ్లినట్లు ఉన్నతాధికారులు నిర్ధారణ. పిడుగురాళ్ల పోలీసులకు ఫిర్యాదు చేసిన గుంటూరు మేనేజర్ అనిల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పిడుగురాళ్ల పోలీసులు. #🆕Current అప్‌డేట్స్📢 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్