Singanamala
392 views
1 days ago
ప్రస్తుతం మధురవాడ ఐటీ హిల్స్‌లోని ప్రైవేటు భవనంలో కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్... మంత్రి నారా లోకేష్ చొరవతో ఇక విశాఖలో శాశ్వత  క్యాంపస్ ఏర్పాటు చేసుకోబోతోంది. దీంతో ఆ సంస్థ ఇచ్చే ఉద్యోగాలు రాష్ట్ర యువతకు శాశ్వతం కానున్నాయి. #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్