Telugu Raithu
523 views
13 hours ago
"క్రీడాకారులకు స్పాన్సర్లు ముఖ్యం. మీకే కాదు అమ్మా, మీలాంటి వారిని ప్రోత్సహించడానికి ఒక ఓవరాల్ పాలసీ తీసుకువస్తా..." 2028 ఒలింపిక్స్‌లో ఆడేందుకు చేస్తున్న సాధన కోసం ఆర్థిక సాయం అందించాలని కోరిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సూర్య చరిష్మతో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.  #NaraLokesh #📽ట్రెండింగ్ వీడియోస్📱